అక్షాంశ రేఖాంశాలు: 16°58′09″N 82°01′55″E / 16.969217°N 82.031943°E / 16.969217; 82.031943

బిక్కవోలు రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:విజయవాడ రైల్వే డివిజను తొలగించబడింది; వర్గం:విజయవాడ రైల్వే డివిజను స్టేషన్లు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎బయటి లింకులు: AWB తో వర్గం మార్పు
పంక్తి 57: పంక్తి 57:
{{తూర్పు గోదావరి జిల్లా రైల్వే స్టేషన్లు}}
{{తూర్పు గోదావరి జిల్లా రైల్వే స్టేషన్లు}}


[[Category:తూర్పు గోదావరి జిల్లా రైల్వే స్టేషన్లు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా రైల్వే స్టేషన్లు]]
[[Category:విజయవాడ రైల్వే డివిజను స్టేషన్లు]]
[[వర్గం:విజయవాడ రైల్వే డివిజను స్టేషన్లు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రైల్వే స్టేషన్లు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రైల్వే స్టేషన్లు]]
[[వర్గం:భారతదేశం రైల్వేస్టేషన్లు]]
[[వర్గం:భారతదేశపు రైల్వే స్టేషన్లు]]
[[వర్గం:దక్షిణ మధ్య రైల్వే స్టేషన్లు]]
[[వర్గం:దక్షిణ మధ్య రైల్వే స్టేషన్లు]]

03:21, 9 జూన్ 2019 నాటి కూర్పు

బిక్కవోలు రైల్వే స్టేషను
ప్రయాణీకుల రైల్వే స్టేషను
బిక్కవోలు రైల్వే స్టేషను నామఫలకం
సాధారణ సమాచారం
Locationబిక్కవోలు , తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
Coordinates16°58′09″N 82°01′55″E / 16.969217°N 82.031943°E / 16.969217; 82.031943
Elevation19 మీ. (62 అ.)[1]
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుదక్షిణ మధ్య రైల్వే జోన్
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నందలి విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు2
పట్టాలు5 1,676 mm (5 ft 6 in)బ్రాడ్ గేజ్
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుBVL
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
విద్యుత్ లైను25 కెవి ఎసి 50 Hz OHLE
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services


బిక్కవోలు రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా లోని బిక్కవోలు గ్రామంలో ఉన్న ఒక రైల్వే స్టేషను. ఇది విజయవాడ-చెన్నై రైలు మార్గము నందు ఉంది. ఇది భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ నందలి విజయవాడ రైల్వే డివిజను ద్వారా నిర్వహించబడుతుంది. ఈ స్టేషన్లో ప్రతిరోజు 11 రైళ్ళు నడుస్తాయి. ఇది దేశంలో 2092 వ రద్దీగా ఉండే స్టేషను.[2]

చరిత్ర

1893 మరియు 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ మరియు కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[3] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే తీసుకుంది. [4]

మూలాలు

  1. "Bikkavolu/BVL".
  2. "RPubs India".
  3. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2013-01-25. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  4. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.

బయటి లింకులు

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే